Telangana : ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు

-

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల నుంచి వస్తున్న అభ్యర్థుల మేరకు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 4 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈరోజుతో గడువు ముగియగా.. తాజాగా దాన్ని పొడిగించింది.

కాగా,ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం ఇంటర్ ఫస్టియర్, మధ్యాహ్నం ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news