BREAKING : కోటిపల్లి ప్రాజెక్టులో 4 గురు గల్లంతు..ముగ్గురు మృతి

-

BREAKING : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా కోటిపల్లి ప్రాజెక్టులో నలుగురు గల్లంతు అయ్యారు. అలాగే, ముగ్గురు మృతి చెందారు. మరొకరి కోసం గాలిస్తున్నారు అధికారులు.

కోటిపల్లి ప్రాజెక్టుకు విహారయాత్రకు మన్నెగూడ గ్రామానికి చెందిన ఫ్యామిలీ వచ్చింది. అయితే, ఈ ప్రాజెక్టులో నలుగురు గల్లంతు అయ్యారు. అందులో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news