BREAKING : సనత్‌ నగర్‌ బాలుడి హత్య కేసులో 5 గురు అరెస్ట్‌

-

సనత్ నగర్ బాలుడి హత్య కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్‌ పోలీసులు. వ్యాపారి వసీంఖాన్.. ఫిజాఖాన్ (హిజ్రా) వద్ద చిట్టీ గొడవ హత్య కారణంగా బాలున్ని చంపినట్లు పోలీసులు గురించారు. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ వచ్చింది.

ఈ తరుణంలోనే, వసీం ఖాన్ కొడుకును నలుగురు కిడ్నాప్ చేసి, హిజ్రా ఇంటి కి తీసుకొని పోయారు. కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు వసీంఖాన్. బాలుడిని చంపి ఎముకలు విరిచి, బకెట్లో కుక్కిన నిందితులు… అనంతరం.. బాలుడి మృతి దేహం తీసుకుపోయి కాలువలో పడ వేశారు. అయితే.. ఈ కేసును చేధించిన పోలీసులు..ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news