Hyderabad: నల్లగండ్లలో దారుణ హత్యకు గురైన మహిళ

-

హైదరాబాద్‌లో మరో దారుణ హత్య చోటు చేసుకుంది. చందానగర్ పీఎస్ పరిధిలోని నల్లగండ్లలో లక్ష్మి(32) అనే మహిళను కత్తితో గొంతు కోసి దారుణ హత్య చేశారు. హత్యకు గురైన మహిళ స్వస్థలం కర్ణాటక రాష్ట్రం కాగా హత్య చేసిన నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం.

Hyderabad Realtor Found Murdered in Bidar

అటు హైదరాబాద్‌ లోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిపై హత్యాయత్నం కత్తులతో పొడిచి పారిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. కుతుబ్బుద్దీన్ అనే యువకుడి పై కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి పారిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని స్థానికులు మెహిదీపట్నం నాల నగర్ లోని ఆలివ్ ఆసుపత్రికి తరలించారు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news