సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వైఎస్ షర్మిల

-

APPC President YS Sharmila met Chief Minister Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ నెల 8న విజ‌య‌వాడ‌లో జ‌రిగే వైఎస్ 75వ జ‌యంతి కార్యక్రమం జరుగనుంది.

APPC President YS Sharmila met Chief Minister Revanth Reddy with courtesy

అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి హ‌జ‌రుకావాల‌ని ఆహ్వానం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇక అంతకు ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ను కలిసిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల….ఈ నెల 8న విజ‌య‌వాడ‌లో జ‌రిగే వైఎస్ 75వ జ‌యంతి కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news