Palmakula Gurukula School: హరీష్ రావుతో బాధలు చెప్పుకొని భోరున విలపించిన గురుకుల విద్యార్థులు

-

Palmakula Gurukula School:  సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావులతో తమ బాధలు చెప్పుకొని భోరున విలపించారు రంగారెడ్డి జిల్లాలోని పాలమాకుల గురుకుల విద్యార్థులు. రంగారెడ్డి జిల్లా పాలమకుల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావులతో తమ బాధలు చెప్పుకొని భోరున విలపించారు.

Atrocities taking place in Palmakula Gurukula School in Shamshabad Mandal of Rangareddy District

ఈ సందర్భంగా గురుకుల సిబ్బంది బాగోతాన్ని విద్యార్థులు చెప్పారు. చిన్న పిల్లలు, ఆడ పిల్లలు అని చూడకుండా చెప్పలేని, రాయలేని భాషలో కులం పేరిట బూతులు తిడుతోందట గురుకుల సిబ్బంది. కన్నీళ్లు పెట్టుకుంటు తమ మీద జరుగుతున్న దాడులు చెప్పుకున్నారు గురుకుల విద్యార్థినులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాల్మాకుల గురుకుల పాఠశాలలో జరుగుతున్న దారుణాలపై బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తోంది.

https://www.youtube.com/live/g6R_f3zJKw8

Read more RELATED
Recommended to you

Latest news