బల్మూరి వెంకట్ కు చుక్కలు చూపించిన ఓయూ విద్యార్థులు !

-

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు చుక్కలు చూపించారు ఓయూ విద్యార్థులు. దింతో గాంధీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ ను పరామర్శించడానికి గాంధీ హాస్పిటల్ కు వచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ను అడ్డుకున్నారు నిరుద్యోగులు, ఓయూ విద్యార్థులు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ను అడ్డుకున్న ఓయూ విద్యార్థులపై NSUI నాయకులు దాడి చేశారు.

Balmuri Venkat’  OU students showed their love

దింతో గాంధీ హాస్పిటల్ వద్దకు భారీగా చేరుకున్నారు నిరుద్యోగులు. నిరుద్యోగుల నుండి కాంగ్రెస్ నాయకులను కాపాడేందుకు ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే, గాంధీ హాస్పిటల్లో బౌన్సర్లు, కిరాయి రౌడీలతో మా మీద దాడి చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు నిరుద్యోగులు. తమ సమస్యలపై ప్రొఫెసర్ కోదండరాం పెదవులు మూసుకొని స్పందిచట్లేదు అంటూ నిప్పులు చెరిగారు నిరుద్యోగులు.

 

Read more RELATED
Recommended to you

Latest news