సెక్రటేరియట్ లోకి రాజా సింగ్ కు నో ఎంట్రీ

-

గోషామహల్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు ఊహించని షాక్‌ తగిలింది. కొత్త సచివాలయంలోకి వెళ్లాలని.. గోషామహల్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రయత్నించారు. అయితే.. గోషామహల్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను కొత్త సచివాలయంలోకి వెళ్లకుండా ఆపేశారు. ఇక ఈ విషయంలో రాజాసింగ్‌ మాట్లాడారు.

సెక్రటేరియట్ లోకి అనుమతి లేదని పోలీస్ లు ఆపేశారని వెల్లడించారు. మంత్రి తలసాని మీటింగ్ కు పిలిస్తే వచ్చానని… టైమ్ పాస్ కోసం పెట్టారా రా… పోలీస్ లకు ఎవరు ఇచ్చారు అధికారం అంటూ ఫైర్‌ అయ్యారు. ఇది చాలా దురదృష్టం.. నాకు బాధ కలిగింది… ఎమ్మెల్యే లకు అనుమతి లేక పోతే ఎలా.. అని ఆగ్రహించారు గోషామహల్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్.

Read more RELATED
Recommended to you

Latest news