500 వాహనాలతో సోలాపూర్‌ కు సీఎం కేసీఆర్..

-

సీఎం కేసీఆర్ నేటి నుంచి రెండ్రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.ఈరోజు ఉదయం పది గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కేసీఆర్ బయల్దేరతారు. ఆయన వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బీఆర్​ఎస్ నేతలు భారీ కాన్వాయ్‌గా తరలి వెళ్లనున్నారు.

ఇవాళ రాత్రి మహారాష్ట్ర చేరుకోనున్న కేసీఆర్.. రాత్రి అక్కడే బస చేస్తారు. సోలాపూర్‌ జిల్లా ప్రముఖ నాయకుడు భగీరథ్‌ బాల్కే సహా పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. ఇందులో బాగంగా కాసేపట్లో భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు కేసీఆర్‌ వెళ్లనున్నారు. 500 వాహనాలతో సోలాపూర్‌ వెళ్లనున్న సీఎం కెసిఆర్… 2 రోజుల పాటు మహారాష్ట్రలోనే కేసీఆర్‌ పర్యటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news