దొంగతనం చేసి.. పోలీసుల ముందే సెల్ టవర్‌పై ఉరేసుకున్నాడు !

-

దొంగతనం చేసి.. అది చెప్పాడని బాలుడిని చంపి.. పోలీసుల ముందే సెల్ టవర్‌పై ఉరేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

crime in sangareddy district

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట గ్రామానికి చెందిన నాగరాజు ఓ దుకాణంలో కేబుల్ వైర్లు చోరీ చేయగా.. అది చూసి ఆ విషయం అందరికీ చెప్పాడని శేఖర్(13) అనే బాలుడిని చంపి బావిలో పడేశాడు. దీంతో నాగరాజును పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా వారిని చూసి భయంతో సెల్ టవర్ ఎక్కాడు.. ఈక్రమంలోనే ఇద్దరిపై కత్తితో దాడి చేసి పోలీసుల ముందే టవర్‌కు ఉరి వేసుకుని చనిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news