BRS కు బిగ్ షాక్..కేసీఆర్‌కు ఈసీ నోటీసులు !

-

BRS కు బిగ్ షాక్..కేసీఆర్‌కు ఈసీ నోటీసులు ఇచ్చింది. సిరిసిల్లలో రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్‌కు నోటీసు ఇచ్చింది ఈసీ. అయితే..ఈ నెల 18లోగా అంటే రేపటి లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం.

Ec Issues Notices To KCR

ఈ మేరకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటీసు జారీ చేసింది. ఈ నెల అయిదో తేదీన సిరిసిల్లలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదుపై ఈసీ ఈ నోటీసు జారీ చేసింది. అయితే.. ఇప్పుడు సిరిసిల్లలో రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్‌కు నోటీసు ఇచ్చింది ఈసీ.

Read more RELATED
Recommended to you

Latest news