ఈ సారి ప్రధాని అయ్యేది అతనే..ఈటల రాజేందర్‌ సంచలనం

-

మోడీ మరోసారి ప్రధాని కాబోతున్నారని హుజురాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. దేశం గర్వించే పద్దతిలో, ఎక్కడ ఎటువంటి స్కాం లేకుండా, భారత్ ఔన్నత్యాన్ని నిలిపిన వ్యక్తి మోడి అని కొనియాడారు. ఎవరిపై భారం పడకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టారు…సొంతింటి కల నెరవేర్చే బాధ్యత కేంద్రం తీసుకుందని వెల్లడించారు ఈటల రాజేందర్.

BJP leader Etala Rajender to join Congress
etala rajendhar comments on pm modi

పట్టణాల్లో అద్దెకు ఉండాలంటే, వచ్చే జీతం మొత్తం కిరాయిలకే పోతోంది..పదేళ్లలో భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు వచ్చిందని చెప్పారు ఈటల రాజేందర్. అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారు…సామాన్యులకు అండగా కేంద్రం నిలుస్తోందని వివరించారు ఈటల రాజేందర్. దేశం మొత్తం నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతోంది… మోడి మరోసారి ప్రధాని కాబోతున్నారని స్పష్టం చేశారు ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news