BREAKING: తెలంగాణ, ఏపీ నుంచి కేంద్ర కేబినెట్ లో ఐదుగురికి స్థానం

-

BREAKING: తెలంగాణ, ఏపీ నుంచి కేంద్ర కేబినెట్ లో ఐదుగురికి స్థానం దక్కనుంది. తెలంగాణ నుంచి ఇద్దరికి ఛాన్స్‌ దక్కింది. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లకు కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కనుంది. ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మలకు కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కనుంది.

Five people from Telangana and AP in central cabinet

అటు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరికి కీలక పదవి ఇచ్చేందుకు బీజేపీ నిర్ణయం తీసుకుందట. లోక్‌ సభ స్పీకర్‌ గా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి పేరు ఫైనల్‌ చేసింది బీజేపీ. దీనిపై మరికాసేపట్లోనే అధికారిక ప్రకటన కూడా చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news