Breaking : కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన గద్దర్

-

Breaking : తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ రాబోతుంది. తాజాగా కొత్త రాజకీయ పార్టీ ప్రకటించారు ప్రజా నాయకుడు గద్దర్. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కార్యాలయానికి చేరిన గద్దర్… కొత్త రాజకీయ పార్టీ ప్రకటించారు. గద్దర్ ప్రజా పార్టీ పేరును రిజిస్ట్రేషన్ చేసేందుకు ఢిల్లీ వచ్చారు గద్దర్.

రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల అధికారులను కలిశారు గద్దర్. ఇక తన పార్టీ పై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో చర్చించనున్నారు. మరి కొన్ని గంటల్లోనే.. గద్దర్‌ పార్టీని.. కేంద్ర ఎన్నికల సంఘం కూడా అధికారికంగా ప్రకటించే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news