గజల్ రచయిత్రి బైరి ఇందిర కన్నుమూత

-

తెలంగాణ ప్రముఖ గజల్ రచయిత్రి బైరి ఇందిర కనుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాదులో తుది శ్వాస విడిచారు. ఇందిర స్వస్థలం ఇల్లెందు.

అక్కడ 20 ఏళ్ల పాటు ప్రభుత్వ స్కూల్లో సోషల్ టీచర్ గా పని చేశారు. ఇందిరా 600కు పైగా గజల్స్ రాశారు. తెలంగాణ గజల్ కావ్యం, సవ్వడి, గజల్ భారతం పేరుతో గజల్స్ సంకలనాన్ని తీసుకొచ్చారు. బతుకమ్మ, తెలంగాణ అమరవీరులు, ఉద్యమం, సాయుధ పోరాటంపై అనేక గజల్స్ రాశారు.

Read more RELATED
Recommended to you

Latest news