బంగారం కొనుగోలు చేసేవారికి బిగ్ షాక్..మళ్ళీ పెరిగిన బంగారం, వెండి ధరలు

-

 

బంగారం కొనుగోలు చేసే మహిళలకు బిగ్ షాక్..బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.


ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 210 పెరిగి, రూ. 60, 160 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి, రూ. 55, 150 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 300 పెరిగి, రూ. 78, 500 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news