BREAKING: హైదరాబాద్ మరోసారి ఈడీ దాడుల కలకలం

-

హైదరాబాద్ నగరంలో మరోసారి ఈడి సోదాలు కలకలం రేపాయి. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, మణికొండ పంజాగుట్టలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకంగా 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. మాలినని సాంబశివరావు తోపాటు పలువురు ఇండ్లలో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు.

నాలుగు కంపెనీలకు డైరెక్టర్లుగా మాలినేని సాంబశివరావు కొనసాగుతున్నారు. ట్రాన్స్‌ ట్రై పవర్ ప్రాజెక్ట్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రా టెక్, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ ట్రై రోడ్డు ప్రాజెక్ట్ లకు డైరెక్టర్ గా ఉన్నారు మాలినేని సాంబశివరావు. అయితే, మాలినేని సాంబశివరావు దగ్గర అక్రమ సంపాదన ఉన్న నేపథ్యంలోనే 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news