నేటి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ మిత్రల నిరవధిక సమ్మె

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు షాక్‌. తెలంగాణలో ఆరోగ్యశ్రీ మిత్రల నిరవధిక సమ్మె జరుగనుంది. నేటి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ మిత్రల నిరవధిక సమ్మె ఉండనుంది. ఇందులో భాగంగానే… ఇవాళ ఉదయం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయాన్ని ముట్టడించనుంది తెలంగాణ ఆరోగ్యశ్రీ మిత్రల సిబ్బంది.

Indefinite strike of Arogyasree Mitra in Telangana from today

ఇప్పటికే సర్కారుకు నోటీసు ఇచ్చిన ఆరోగ్యశ్రీ మిత్రలు… నేటి నుంచి సమ్మెకు దిగనుంది. ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని చెబుతున్నారు ఆరోగ్యశ్రీ మిత్రల సంఘం సభ్యులు. మరి దీనిపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news