నేడు కాంగ్రెస్ లో చేరనున్న జూపల్లి కృష్ణారావు

-

కాంగ్రెస్ లో చేరనున్నారు జూపల్లి కృష్ణారావు. ఇవాళ మధ్యాహ్నం కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు జూపల్లి. ఇందులో భాగంగానే ఇప్పటికే ఢిల్లీకి జూపల్లి కృష్ణారావు చేరుకన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అసంతృప్త నేతలకు కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు ఇచ్చింది. ఇక ఇవాళ కాంగ్రెస్‌లో చేరనున్నారు జూపల్లి కృష్ణారావు, గుర్నాథ్ రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, మేఘారెడ్డి.

మల్లి ఖార్జున ఖర్గే ఆధ్వర్యంలోనే.. ఇవాళ కాంగ్రెస్‌లో చేరనున్నారు జూపల్లి కృష్ణారావు, గుర్నాథ్ రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, మేఘారెడ్డి. వాస్తవానికి ప్రియాంక గాంధీ సమక్షంలో వీరు కాంగ్రెస్‌ లో చేరాల్సి ఉంది. కానీ…కొన్ని అనివార్య కారణాల వల్ల… ప్రియాంక గాంధీ తెలంగాణ టూర్‌ క్యాన్సిల్‌ అయింది. దీంతో కాంగ్రెస్ లో చేరనున్నారు జూపల్లి కృష్ణారావు.

Read more RELATED
Recommended to you

Latest news