వరంగల్ గొంతుకగా నేను ఢిల్లీలో మాట్లాడుతాను – కడియం కావ్య

-

వరంగల్ గొంతుకగా నేను ఢిల్లీలో మాట్లాడుతాను అని పేర్కొన్నారు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. ఇవాళ మీడియా తో వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ… బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వాళ్ల అధినాయకుల ప్రకారం నడుచుకుంటారు వాళ్ళకి వేరే ప్రయోజనాలు ఉంటాయన్నారు.

Kadiyam Srihari Daughter Kavya comments

బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపించమని నేను ప్రజలందరికి కోరుకుంటున్నాను, మీ అందరి గొంతుకగా నేను ఢిల్లీలో మాట్లాడుతాను అని హామీ ఇచ్చారు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. కాగా కడియం కావ్య… కడియం శ్రీహరి కూతురు అన్న సంగతి తెలిసిందే. ఇటీవలే వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరు ఖరారు చేశారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news