కేసీఆర్ మరో సంచలన నిర్ణయం..ఇక ఈ నెల 13 నుంచి

-

కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 13 నుంచి ప్రజల్లోకి BRS అధినేత కేసీఆర్ వెళ్లనున్నారు. చేవెళ్ల బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుడతారు BRS అధినేత కేసీఆర్. ప్రచారంలో బహిరంగ సభల కంటే బస్సు యాత్రలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. బస్సు యాత్రల ద్వారా ప్రతి నియోజకవర్గం కు వెళ్లే ఛాన్స్ ఉంది.

KCR bus yatra

బస్సు యాత్రల ద్వారా ప్రజలకు దగ్గర కావచ్చనే నిర్ణయం తీసుకున్నారు BRS అధినేత కేసీఆర్. బహిరంగ సభలు లేకుండా ఖర్చులు తగ్గించుకునే అవకాశం కూడా ఉందని సమాచారం. పార్లమెంట్ పరిధిలో కి వచ్చే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం టచ్ చేయాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారట. అందుకే ఈ నెల 13 నుంచి ప్రజల్లోకి BRS అధినేత కేసీఆర్ వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news