BREAKING : తెలంగాణ భవన్ చేరుకున్న కేసీఆర్

-

BREAKING : తెలంగాణ భవన్ చేరుకున్నారు గులాబీ బాస్‌, కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు. చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ కు గులాబీ బాస్‌, కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు రావడంతో భారీగా తరలి వచ్చారు పార్టీ కార్యకర్తలు.

KCR reached Telangana Bhavan

ఈ సందర్భంగా తెలంగాణ తల్లి, జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు గులాబీ బాస్‌, కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు. ఇక మరి కాసేపట్లో కృష్ణా పరివాహక ప్రాంతం నేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహకాలపై నేతలతో ఆయన చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news