telangana bhavan
Telangana - తెలంగాణ
తెలంగాణ భవన్కు చేరుకున్న తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అయితే.. ఏపీకి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లోకి చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ భవన్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్ఠసారథి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. మరికాసేపట్లో సీఎం కేసీఆర్...
Telangana - తెలంగాణ
తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉధృక్తత
నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కవితపై అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ టిఆర్ఎస్ కార్యకర్తలు అరవింద్ ఇంటిపై దాడి చేశారు. జూబ్లీహిల్స్ లోని అరవింద్ నివాసంలోకి చొరబడ్డ టిఆర్ఎస్ కార్యకర్తలు కిటికీలు, అద్దాలు పగలగొట్టారు. ఇంటి ముందు దిష్టిబొమ్మ దహనం చేశారు....
Telangana - తెలంగాణ
నేడు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశం
నేడు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ సర్వ సభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంకు 283 మంది ప్రతినిధులకు ఆహ్వానం పంపారు. సమావేశంలో టిఆర్ఎస్ పేరు మార్పు కోసం తీర్మానంకై ... ప్రతినిధులు సంతకాల సేకరణ జరుగుతుంది. ఒంటి గంటకు మీడియా ముందుకు సీఎం కేసీఆర్ రానున్నారు. 1:...
Telangana - తెలంగాణ
రేపు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్
రాష్ట్రపతి ఎన్నికలకు గడువు సమీపిస్తుంది. ఈ ఎన్నికలు జూలై 18న జరుగుతుండగా 21వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల తరపున యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్, టిఎంసి, ఎన్సీపీ, టిఆర్ఎస్ తదితర పార్టీల మద్దతుతో యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. కాగా...
Telangana - తెలంగాణ
ఢిల్లీలో కల్వకుంట్ల కవిత.. రేపటి దీక్ష ఏర్పాట్లు పరిశీలన…
ఈనెల 11న సీఎం కల్వకుంట్ల సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తలపెట్టినన " వరి పోరు" ఢిల్లీ వేదిక కానుంది. యాసంగి వరి ధాన్యం కొనుగోలు డిమాండ్ తో తో ఈనెల 11న హస్తినలో దీక్ష చేయనున్నారు టిఆర్ఎస్ ముఖ్య నేతలు. గత నెలలో యాసంగి ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా రాష్ట్ర మంత్రుల బృందం కోరిన..కేంద్రం...
Telangana - తెలంగాణ
తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమావేశం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర సీఎం, టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన.. ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం అయింది. ఈ విస్తృత స్థాయి సమావేశం... తెలంగాణ భవన్ లో జరుగుతోంది. ఇక ఈ సమావేశంలో... టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ, కార్పోరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.
అలాగే... జిల్లా రైతుబంధు...
వార్తలు
రేపు టిఆర్ఎస్ భవన్ లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం
రేపు సాయంత్రం నాలుగు గంటల సమయంలో తెలంగాణ భవన్ లో కీలక సమావేశం నిర్వహించనుంది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఈ సమావేశం టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన జరుగనుంది. బీజేపీనీ టార్గెట్ చేస్తూ ఈ సమావేశం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్.
తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు విషయంలో...
Telangana - తెలంగాణ
తెలంగాణ భవన్ వద్ద కర్నె ప్రభాకర్ కు అవమానం !
ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సమావేశం జరుగుతున్న సమయం లో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నాయకులు కర్నె ప్రభాకర్ కు ఊహించని షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం...
Telangana - తెలంగాణ
తెలంగాణ భవన్ వద్ద విద్యార్ధుల ఆందోళన
ఢిల్లీలోని తెలంగాణ భవన్(Telangana Bhavan)లో విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్ధులు తెలంగాణ భవన్ గేట్లను బ్లాక్ చేసి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. తెలంగాణ భవన్ ఉద్యోగాల నియామకాల్లో న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేసారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా జాబులు...
Telangana - తెలంగాణ
కేటీఆర్ కి సీఎం పదవి పై కేసీఆర్ అందుకే వెనక్కి తగ్గారా
తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఇప్పట్లో ఉండదని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. కేటీఆర్ ముఖ్యమంత్రి అని ప్రచారం చేస్తున్న వారిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. తాను రాజీనామా చేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఇంకోసారి మాట్లాడితే కర్రు కాల్చి వాతపెడతానన్నారు. ఎక్కడైనా లూస్ టాక్ చేస్తే బండకేసి కొట్టి పార్టీ నుంచి బయట పారేస్తానన్నారు. కేసీఆర్...
Latest News
హిట్ కోసం నాగార్జున కొత్త ప్రయత్నాలు సక్సెస్ అయ్యేనా.!
అక్కినేని నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా దసరా పండుగ కు వచ్చి బోల్తా కొట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అనవసర విషయాలు...
Telangana - తెలంగాణ
ఈటలకు రాజకీయంగా జన్మనిచ్చించి కేసీఆర్ : మంత్రి కేటీఆర్
హుజూరాబాద్ కు ఈటలను పరిచయం చేసింది కేసీఆరేనని, తండ్రి లాంటి కేసీఆర్ ను పట్టుకుని ఈటల విమర్శిస్తున్నాడని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు మంత్రి...
Telangana - తెలంగాణ
Breaking : గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల.. పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో 11వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజు పరీక్ష ఉండదని వెల్లడించింది. ఉదయం...
ఆరోగ్యం
ఈ అలవాట్ల వలన కిడ్నీలు చెడిపోయే ప్రమాదం.. జాగ్రత్త సుమా..!
ఈ మధ్యకాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. కొన్ని చెడు అలవాట్ల వల్ల కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి...
Telangana - తెలంగాణ
BIG BREAKING : కౌశిక్రెడ్డికి హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్.?
నేడు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో పరోక్షంగా ఈ...