BREAKING: లక్ష రూపాయలు దాటిన కిలో వెండి ధరలు !

-

BREAKING: లక్ష రూపాయలు దాటింది కిలో వెండి ధర. వెండి కూడా బంగారమైంది. లక్ష రూపాయలు దాటింది కిలో వెండి. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి లక్షా 500 రూపాయలు కొనసాగుతోంది. ఈ ఒక్కరోజే కిలో వెండి పై 1000 రూపాయలు పెరుగుదల నమోదు అయింది. మూడు రోజుల క్రితం 95500 రూపాయలు ఉన్న కిలో వెండి ధర ఈ రోజు లక్షా 500 లకు చేరింది. మూడు రోజుల్లో 5 వేలు పెరిగింది కిలో వెండి. దీంతో లక్ష రూపాయలు దాటింది కిలో వెండి.

Kilo Silver Prices Exceeding One Lakh Rupees

ఇక అటు  హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 74, 030 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 67, 860 గా ప‌లుకుతుంది.  అయితే.. మరో ఏడాదిలోపు.. దేశ వ్యాప్తంగా తులం బంగారం ధర 80 వేలు చేరే ఛాన్స్ ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news