BREAKING : ఢిల్లీ వెళ్లిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి

-

కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. ఢిల్లీకి పయనం అయ్యారు. హుటాహుటీన కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర కేబినెట్ ఎజెండా లో తెలంగాణ అంశాలు ఉండడంతో ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం అందుతోంది. ఈ రోజు కేంద్ర కేబినేట్ సమావేశం జరుగనున్న సంగతి తెలిసిందే.

kishan reddy
kishan reddy

కేబినెట్ భేటీ ఉందని తెలిసినా హైదరబాద్ లో కార్యక్రమాలు పెట్టుకున్నారు కిషన్ రెడ్డి. కానీ నిన్న అర్ధ రాత్రి ఫోన్ రావడం తో హుటాహుటిన వెళ్లారు కిషన్ రెడ్డి. అమిత్ షా తో కూడా ప్రత్యేకంగా కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. భేటీ అయ్యే అవకాశం ఉంది. మొన్ననే అమిత్ షా ను కలిసిన కిషన్ రెడ్డి.. ఇవాళ కలువనున్నారు. కాగా, నిన్న నిజామాబాద్ లో ప్రధాని మోడీ పర్యటించారు. మరో రెండు రోజుల్లో అమిత్ షా కూడా రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news