బీజేపీలో చేరనున్న బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి

-

ఈనెల 30న తాను బిజెపిలో చేరబోతున్నట్లు మాజీ మంత్రి సి.కృష్ణా యాదవ్ ప్రకటించారు. అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదన్న అసంతృప్తితో బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన కిషన్ రెడ్డి, కే. లక్ష్మణ్, ఈటెల రాజేందర్ సమీక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారు.

అంబర్పేట ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తనకు రెండుసార్లు అవకాశం ఇవ్వలేదని, ఇతర పదవుల్లోనూ ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కెసిఆర్ కు లేఖ పంపినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news