BREAKING : మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్‌రెడ్డికి కూడా అస్వస్థత

-

BREAKING : తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్‌ తగిలింది. మంత్రి మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్‌రెడ్డికి కూడా అస్వస్థతకు గురయ్యారు. మంత్రి మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్‌రెడ్డిని సూరారంలోని ఆస్పత్రికి తరలించారు ఐటీ అధికారులు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఇక అటు మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని వైద్యులు ప్రకటన చేశారు. చెస్ట్ పెయిన్‌, ఎడమ షోల్డర్‌ పెయిన్‌తో ఆస్పత్రికి తీసుకొచ్చారు.. గతంలోనూ ఆయనకు ఇలా ఒకసారి నొప్పి వచ్చిందని స్పష్టం చేశారు సూరారంలోని ఆస్పత్రి వైద్యులు.

Read more RELATED
Recommended to you

Latest news