నల్లగొండ – వరంగల్ – ఖమ్మం ఉప ఎన్నిక అప్డేట్..ముందంజలో కాంగ్రెస్‌

-

నల్లగొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే…నల్లగొండ – వరంగల్ – ఖమ్మం ఉప ఎన్నిక లో ముందంజలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. మొత్తం 52 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.

Nalgonda – Warangal – Khammam by-election update

అయితే, అందులో ప్రధాన పోటీదారులైన బీఆర్ఎస్ నుంచి రాకేష్రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస చింతపండు నవీన్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మధ్యే పోటీ ఉంది. మే 27న జరిగిన పోలింగ్లో దాదాపు 4,63,389 ఓట్లకు గాను 3,36,031 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి.

  • నల్లగొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అప్డేట్
  • మొదటి రౌండ్
  • బీజేపీ – 11395 – (ప్రేమెందర్ రెడ్డి)
    కాంగ్రెస్ – 36210 (తీన్మార్ మల్లన్న)
    బీఆర్ఎస్ – 28540 (రాకేష్ రెడ్డి)
    అశోక్ కుమార్ – 9019
  • చెల్లిన ఓట్లు – 88369
    చెల్లని ఓట్లు – 7728

Read more RELATED
Recommended to you

Latest news