నిజామాబాద్ లో కలకలం..ఈత వనంలో గంజాయి సేవిస్తూ !

-

నిజామాబాద్ లో గంజాయి కలకలం రేపింది. ఈత వనంలో గంజాయి సేవిస్తూ దొరికిపోయారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్ళ రాంపూర్ లో గంజాయి కలకలం రేపింది. నిజామాబాద్‌ జిల్లాలోని ఈత వనం లో గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు హైదరాబాద్ యువకులు.

Nizamabad Ganja riot in Tala Rampur of Ergatla mandal

బంధువుల శుభకార్యానికి వచ్చి గంజాయి కొనుగోలు చేశారట హైదరాబాద్ యువకులు. ఈ తరుణంలోనే….గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా ఆ యువకుల వద్ద గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ ప్యాకెట్లను నిర్మల్ లో కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news