High Court: హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదు….!

-

High Court: హైదరాబాద్‌ లోని గణపతి భక్తులకు బిగ్‌ షాక్ తగిలింది. హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని సమాచారం. ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదంటూ వార్తలు వస్తున్నాయి.

No permission to immerse Ganesh idols in Tank Bund Hussain Sagar

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనానికి అనుమతి లేదంటూ… హైదరాబాద్ పోలీసు కమిషనర్, జీ హెచ్ ఎంసీ అధికారులు…బ్యానర్లు కట్టారు. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో వేయకుండా హుస్సేన్ సాగర్ చుట్టూ ఇనుప కంచెలతో భారీ గేట్లు ఏర్పాటు చేశారు. మరి దీనిపై హిందూ సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news