నిజామాబాద్ ఎంపీగా అరవింద్ వద్దు అంటూ కరపత్రాల కలకలం

-

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ధర్మపురి అరవింద్‌ మీద బీజేపీ నేతలు తిరుగుబాటుకు సిద్ధం అయ్యారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కి టికెట్ ఇవ్వొద్దంటూ మెట్‌పల్లిలో కరపత్రాలు పంపిణీ చేశారు బీజేపీ అసమ్మతి నేతలు. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ వద్దు అంటూ కరపత్రాలు పంపిణీ చేశారు బీజేపీ అసమ్మతి నేతలు.

Rebellion of BJP leaders against Arvind of Dharmapuri
Rebellion of BJP leaders against Arvind of Dharmapuri

కోరుట్లలో కూడా న్యూస్ పేపర్ లలో కరపత్రాలను పంచేశారు బీజేపీ అసమ్మతి నేతలు. కరపత్రాల పై నలుగురు వ్యక్తుల పేర్లు ఉన్నాయి. కండ్లకు పెట్టుకున్న కూలింగ్ అద్దాలు తియ్యడు ప్రజలను చూడడని…కారు నుంచి దిగడు ప్రజలతో మాట్లాడడని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ కరపత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news