ధర్మవరంలో చీలిపోయిన టీడీపీ,జనసేన, బీజేపీ పార్టీలు !

-

అనంతపురం ధర్మవరంలో టీడీపీ,జనసేన, బీజేపీ పార్టీలు చీలిపోయాయి. ధర్మవరంలో పొత్తుల రాజకీయం తెరపైకి వచ్చింది. టిక్కెట్ తమకే కావాలంటూ వారం రోజుల క్రితం ధర్మవరం పట్టణంలో పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించింది టీడీపీ,జనసేన, బీజేపీ పార్టీలు. పొత్తుల్లో భాగంగా బిజెపి పార్టీకి టిక్కెట్ కేటాయించారు. ఉమ్మడి అభ్యర్థిగా వ్తె. సత్యకుమార్ పేరు ప్రకటించింది బిజెపి.

TDP, Janasena and BJP parties split in Dharmavaram

అయితే… మాజీ ఎమ్మెల్యే , బిజెపి నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ..ధర్మవరం టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. ప్రస్తుతం బెంగుళూరులో ఉన్నారు వరదాపురం సూర్యనారాయణ. సూరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిప్తె నియోజవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. కార్యకర్తలు , మద్దతుదారులతో చర్చించిన తరువాత నిర్ణయం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news