సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ చర్చలు

-

సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ చర్చలు చేస్తున్నారు. ఇవాళ ఏపీ పర్యటనకు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ వచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.

Telangana Governor Radhakrishnan’s meeting with CM Chandrababu ended

ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చర్చించారు. అనంతరం విజయవాడ అమ్మవారి దగ్గరకు వెళ్లారు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. ఇక ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో తెలంగాణ గవర్నర్ కు స్వాగతం పలికారు అధికారులు. అటు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ వేద పండితులు… అమ్మవారి దర్శనానంతరం తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రం అందజేశారు ఈఓ కె.ఎస్.రామా రావు.

Read more RELATED
Recommended to you

Latest news