మంత్రి పొన్నం పర్యటనలో కంటితడి పెట్టిన కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు !

-

మంత్రి పొన్నం పర్యటనలో కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కంటితడి పెట్టారు. తనకు కనీసం సీటు ఇవ్వకుండా అవమానించారని సిద్దిపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కంటతడి పెట్టారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు.

The woman president of the Congress who blindfolded the minister during her visit to Ponnam

అయితే ప్రెస్ మీట్ సమయంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు వేదిక పై కూర్చున్నారు. కానీ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మీకి కుర్చీ వేయలేదు. దీంతో ప్రెస్ మీట్ అనంతరం ముద్దం లక్ష్మీ భాధపడుతూ కంటతడి పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news