BREAKING : ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నేతల దాడి

-

BREAKING : బీజేపీ ఎంపీ ధర్మపూరి అరవింద్ కు ఊహించని షాక్‌ తగిలింది. కాసేపటి క్రితమే.. బీజేపీ ఎంపీ ధర్మపూరి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నేతల దాడి చేశారు. బీజేపీ ఎంపీ ధర్మపూరి అరవింద్ ఇంట్లోకి చొచ్చుకని వెళ్లి…వస్తువులను ధ్వంసం చేశారు.

కేసీఆర్‌ కూతురు కవితపై బీజేపీ ఎంపీ ధర్మపూరి అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నేతల దాడి చేశారు. ఇక పరిణామంతో.. అరవింద్ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. దాడి సమయంలో.. ఎంపీ అరవింద్‌ ఇంట్లో లేరని తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం నిజామాబాద్‌ లో ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Latest news