TTD Tirumala Sarvadarshan: తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. ఇవాళ ఉదయం 07 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 64, 080 మంది దర్శించుకున్నారు.

అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 25,773 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2. 66 కోట్లుగా నమోదు అయింది.