అసెంబ్లీ సమావేశాలపై విజయశాంతి ట్వీట్‌

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలపై విజయశాంతి ట్వీట్‌ వైరల్‌ గా మారింది. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి… మొదటిసారి ఈ 2023 డిసెంబర్‌ల…అసెంబ్లీ విధానపరంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఏండ్ల పిదప వాస్తవానికి ఇప్పుడు, సెక్రెటేరియట్ పూర్తిస్థాయిల పనిచేస్తున్నది. సుమారు దశాబ్దపు పరిపాలన అనంతరం నిజానికి ఈ కొన్ని దినాలకెల్లి, ప్రజా ప్రభుత్వంల…కొట్లాడి తెచ్చుకున్న, తెలంగాణ…

Vijayashanthi’s tweet on Telangana state assembly meetings went viral

ప్రజాస్వామ్య పంథాల నడుస్తుందన్న నమ్మకం.. కోట్లాది ప్రజలకు ఏర్పడుతున్నది ఇప్పుడే.. ఇప్పుడిప్పుడే బహుశానని వివరించారు. 26 సంవత్సరాల పోరాటం తర్వాత మీ రాములమ్మ మరి ఇప్పుడు ఇంకా ఏమి చెయ్యాలని ఎవలైనా అడిగితే…కాలం తెలంగాణ ప్రజలకు మేలు చూపాలి, భవిష్యత్ ఈ భూమి బిడ్డలకు ఎన్నటికీ మంచిగుండాలె అని మాత్రం మనస్ఫూర్తిగా కోరు కుంటానని విజయశాంతి ట్వీట్‌ చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల పై విజయశాంతి ట్వీట్‌ వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news