మొత్తం చూపించేస్తున్న తెలుగు అమ్మాయి.. అందాలను తట్టుకోలేము..!

-

సాధారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు గ్లామర్ వలకబోయడం అంటే చాలా రేర్ అనే చెప్పాలి. ఎక్కడో పదిమందిలో ఒకరు మాత్రమే ఇలా గ్లామర్ షో చేస్తూ తమదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. నిజానికి టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రాకపోవడానికి కూడా గ్లామర్ షో చేయకపోవడం అని సమాచారం. మరికొంతమంది గ్లామర్ షో చేస్తూ హాలీవుడ్ హీరోయిన్స్ రేంజ్ లో వయ్యారాలు వలకబోస్తూ మొత్తం చూపిస్తున్నా.. అవకాశాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి. అలాంటి వారిలో తెలుగమ్మాయిగా గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి మదివాడ కూడా ఒకరు.

బోల్డ్ ఫోటోషూట్లకు పెట్టింది పేరు.. నిజానికి ఈమెను చూస్తే ఎవరూ తెలుగమ్మాయి అనుకోరు.. అంతలా ఎక్స్పోజ్ చేస్తూ తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలో పడింది తేజస్వి.. ఇకపోతే తాజాగా సినీ రంగంలో ఒక వెలుగు వెలగాలని తాపత్రయ పడుతున్న తేజస్వి బాలీవుడ్ భామలకు దీటుగా అందాల ఆరబోతకు సై అంటుంది.. మొదట్లో ట్రెడిషనల్ లుక్ లో కనిపించినా కూడా తర్వాత ఎలాంటి గ్లామర్ అటాక్ చేస్తుందో మనకు తెలిసిందే ఆమె ఫోటోషూట్లతోనే అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.


తాజాగా గ్లామర్ ముద్ర వేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈమె ఇటీవల షేర్ చేసిన కొన్ని ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.. బికినీ ధరించి వయ్యారంగా కుర్చీలో కూర్చొని మత్తెక్కిన కళ్ళతో చూపర్లను ఆకట్టుకుంటుంది . ఇలా అందాలు మొత్తం ఒక్కసారిగా తెరిచేయడంతో నేటిజన్లు సైతం ఈమె అందాలను తట్టుకోలేకపోతున్నారు.

ఇకపోతే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన తేజస్వి ఆ తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ సినిమాలో తనలో దాగి ఉన్న మరో కోణాన్ని చూపించింది. ఇక ఇటీవల ఈమె నటించిన కమిట్మెంట్ సినిమా కూడా విడుదలయ్యింది ఇక ఇందులో ఎంత హాట్ గా కనిపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఎటువంటి బోల్డ్ క్యారెక్టర్ లో చేయడానికి కూడా వెనుకాడను అంటూ తన ఫోటోషూట్లతో అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇంతలా తన అందాలను చూపిస్తున్నప్పటికీ ఈమెకు అవకాశాలు రాకపోవడమే గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news