ఏపీలో టీడీపీకి దెబ్బ.. పెద్ద ఎత్తున నామినేషన్ లు వెనక్కు ?

-

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే చాలా చోట్ల టిడిపి అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరించుకోవడం ఆ పార్టీకి ఇప్పుడు తలనొప్పిగా మారింది. టీడీపీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వెనక్కి తీసుకున్న కారణంగా వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా అవుతున్నారు. మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో టిడిపి పోటీకి దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు.

tdp
tdp

మూడు వార్డులులోనే ఎన్నికల సంఘం నామినేషన్లకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ వార్డుల్లో కూడా టిడిపి నామినేషన్ వేయని పరిస్థితి కనిపిస్తోంది. ఇక చాలాచోట్ల రెండోసారి అవకాశం ఇచ్చిన సరే టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు కాలేదు.. ఇప్పుడు ఇదే అంశం తెలుగుదేశానికి పెద్ద తలనొప్పిగా మారింది. ముందు నుంచి తమ అభ్యర్థులను భయపెట్టి నామినేషన్ వేయించుకున్న చేశారని టీడీపీ ఆరోపిస్తోంది ఇప్పుడు సొంత పార్టీ అభ్యర్థుల నామినేషన్ల వెనక్కు తీసుకున్న తరుణంలో టిడిపి ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news