కన్న కూతుర్ని తల్లిని చేసిన కామాంధుడు..

-

ముంబై లో దారుణం చోటుచేసుకుంది కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే సమాజంలో తలదించుకునే విధంగా ప్రవర్తించాడు.మైనర్ కూతురిపై కొన్ని నెలలుగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బెదిరింపులకు గురి చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక శరీరంలో శారీరక మార్పులు గ్రహించిన ఆమె బామ్మ నిలదీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.ఈ దారుణం గతేడాదే జరిగింది. తాజాగా కోర్టు అతనికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబైకి చెందిన ఒక వ్యక్తి తన భార్య పిల్లలు, తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. అతను తాగుడుకు బానిసయ్యాడు. prathi rojuప్రతిరోజు ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో అతని వేధింపులు తాళలేక భార్య ఇల్లు విడిచి వెళ్లిపోయింది. అయితే నిందితుడి తల్లి తన పెన్షన్ డబ్బులతో మనవరాలిని ,మనవడిని చూసుకునేది.కొడుకు ప్రతిరోజు తాగి ఇంటికి వచ్చేవాడు ఈ క్రమంలో..కొద్ది రోజులకు తన మనవరాలి ప్రవర్తనలో మార్పులు గమనించింది.

దీంతో ఆమెను విచారించింది.ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళింది.బాలికను పరీక్షించిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగిందని తెలిపారు.ఆ బాలిక ప్రస్తుతం ఏడవ తరగతి చదువుతుంది.బాలికను నిలదీస్తే భయంతో తన తండ్రి ప్రతిరోజు అఘాయిత్యానికి పాల్పడ్డాడుబాలికను నిలదీస్తే భయంతో తన తండ్రి ప్రతిరోజు అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది.దీంతో బాధితుడి తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.కానీ ఆ బాలిక పోలీసులకు మాత్రం తండ్రి యాదవ్పోలీసులకు మాత్రం తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పలేదు.ఈ కేసును విచారించిన కోర్టు..కన్న తల్లి కొడుకు పట్ల అబద్ధం చెప్పదు.కొడుకు లేకపోతే ఆ కుటుంబం బాధ్యతలను ఆమె తీసుకోవాలని సూచించింది.బాలికను స్కూల్ లో ఎవరైనా అత్యాచారం చేశారు అని ఆరా తీశారు. కానీ ఆమెకు ఎవరూ మిత్రులు లేరని తేలింది. దీంతో కన్నతండ్రి బాలిక పట్ల అఘాయిత్యాలకు పాల్పడ్డాడని తేల్చింది . నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించింది కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news