బ్రేకింగ్:ఖాతా తెరిచిన మజ్లీస్… తొలి గెలుపు…!

-

ఎంతో ఉత్కంటగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తొలి గెలుపుని మజ్లీస్ పార్టీ నమోదు చేసింది. అతి తక్కువ ఓట్లు ఉన్న మెహదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. ఇక తొలి రౌండ్ ఫలితాల ఆధారంగా చూస్తే… 31 స్థానాల్లో తెరాస ఆధిక్యంలో ఉంది. 12 స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో ఉంది. 7 స్థానాల్లో మజ్లీస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఒక్క స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది.

అయితే ఇప్పుడు వస్తున్న ఫలితాల ఆధారంగా చూస్తే తెరాస పార్టీ ఎక్స్ అఫీషియో ఓట్ల అవసరం లేకుండానే తెరాస పార్టీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. గోషా మహాల్, హస్తీనాపురం, బేగం బజార్ లో బిజేపి ఆధిక్యంలో ఉంది. చార్మినార్ లో మజ్లీస్ పార్టీ ఆధిక్యంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news