రోడ్డు పక్కన పేదలకు సర్ప్రైజ్ ఇచ్చిన స్టార్ కపుల్..

-

కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ తాజాగా పేదలకు గిఫ్ట్లు పంచిపెట్టారు.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

లేడీ సూపర్ స్టార్ నయనతార మంచి మనసుకు ఇప్పుడే ఇప్పటికే అందరూ అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే ఆమె తన దగ్గర పనిచేసిన వాళ్లతో సైతం ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమగా చూసుకుంటుందని తన కార్ డ్రైవర్లకు ఇంట్లో పని చేసే వాళ్లకు ఎప్పటికప్పుడు ఎంత సాయం చేస్తూ ఉంటుందని తెలుసు.. అలాగే తన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ ప్రతి పండగకు అన్ని కొనిపెడుతూ ఉంటారని వారు అప్పులు సైతం తీరుస్తూ వచ్చారని చెప్పుకోస్తుంటారు ఆమెను దగ్గరగా చూసిన వారంతా అలాగే నాయనతర జీవితంలో వ్యక్తిగత విషయంలో కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ తాను ప్రతి బంధం లోను ఎంతో నిజాయితీగా ఉంటానని కానీ అటునుంచే అలాంటి ప్రేమ దొరకనప్పుడు బయటకు వచ్చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు.. అలాగే సమాధానం కూడా తనకు వీలైనంత సేవ చేస్తూ హాట్ ఫుల్ గా ఉండే ఒక పర్సన్ నయనతార అంటూ పొగడ్తలతో ముంచెత్తుతారు ఆమె అభిమానులు అయితే తాజాగా నయనతార దంపతులు వారు మంచి మనసును చాటుకున్నారు కొత్త సంవత్సరంలోకి ఆనందంగా అడుగుపెట్టిన ఈ జంట తాజాగా రోడ్డు పక్కన ఉన్న పేదలకు గిఫ్ట్లు పంచిపెట్టారు..

నయనతార విఘ్నేష్ శివన్ దంపతులు రోడ్డు పక్కన ఉండే పేదలకు బహుమతులు పంచి పెట్టి వారిని సర్ప్రైజ్ చేశారు.. కారులో వచ్చిన నయనతార దంపతులు రోడ్డు పక్కన కారును ఆపి అక్కడ ఉన్న కొందరికి గిఫ్ట్లు పంచారు.. సెలబ్రిటీలు నేరుగా తమ దగ్గరకు వచ్చి మరీ బహుమతులిస్తుండటంతో అక్కడున్న వారు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి మరొకసారి నయనతార మంచి మనసును గుర్తు చేసుకుంటున్నారు ఆమె అభిమానులంతా..

Read more RELATED
Recommended to you

Latest news