ఈవారం థియేటర్ ఓటిటి లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!!

-

ప్రస్తుతం థియేటర్లతో సమానంగా ఓటీటి లో కూడా పలు చిత్రాలు విడుదలవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నాయి. దీంతో ఓటీటి వినియోగించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. కరోనా నుంచి ఓటీటి ల హవా బాగానే పెరిగిపోతూ వస్తోంది..అయితే ఈ వారం థియేటర్ ఓటీటి లో విడుదల అయ్యే చిత్రాల గురించి ఒకసారి తెలుసుకుందాం.

1). సందీప్ కిషన్ నటించిన మైఖేల్ చిత్రం ఈనెల మూడవ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది.

2). కమెడియన్ సుహాన్ హీరోగా నటిస్తున్న చిత్రం రైటర్ పద్మభూషణ్.. ఈ చిత్రం కూడా ఈ నెల మూడవ తేదీన విడుదల కాబోతోంది.

3). అలాగే ప్రేమ దేశం అనే సినిమా కూడా ఫిబ్రవరి 3వ తేదీన విడుదల కాబోతోంది.

4). ఫిబ్రవరి 4వ తేదీన బుట్ట బొమ్మ సినిమా విడుదల కాబోతున్నది.

OTT:
1). షమీలా, గంతర్స్ మిలియన్, క్లాస్ ట్రూ స్పిరిట్, స్ట్రామ్ బాయిల్, వైకింగ్ ఉల్ఫ్, ఇన్ ఫాయిస్టో విడుదల కాబోతున్నాయి.

2). డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విషయానికి వస్తే.. ఫాంతర్ వాఖండ ఫరెవర్ , సెంబి అని తమిళ మూవీ విడుదల కాబోతోంది

3). ఇక సోనీ లైవ్ లో జహానాబాద్ ఆఫ్ లవ్ అండ్ వార్ రిలీజ్ కాబోతోంది.

4). ఆహాలో బాలయ్య పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎపిసోడ్స్ ట్రిమ్మింగ్ కాబోతోంది.

మరి ప్రేక్షకులను థియేటర్లకు ఈ సినిమాలు రప్పిస్తాయేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news