తెలంగాణలో ఎంపీలుగా గెలిచిందే వీరే..

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. బిజెపి తరఫున ఎనిమిది మంది లోక్సభ స్థానాలలో విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ తరపున కూడా 8 మంది ఎంపీ అభ్యర్థులుగా విజయం సాధించారు. ఎంఐఎం అధ్యక్షుడు అసవుద్దీన్ ఓవైసీ మాధవి లత పై గెలిచారు.

బిజెపి తరఫున గెలిచిన ఎంపీ అభ్యర్థులు :

G. నగేశ్(ఆదిలాబాద్), ధర్మపురి అర్వింద్(నిజామాబాద్), బండి సంజయ్(కరీంనగర్), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), డీకే అరుణ(మహబూబ్నగర్), విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల), రఘునందన్ (మెదక్), కిషన్రెడ్డి(సికింద్రాబాద్).

కాంగ్రెస్ తరపున గెలిచిన ఎంపీ అభ్యర్థులు :

రఘువీర్ రెడ్డి(నల్గొండ), రఘురామ్ రెడ్డి(ఖమ్మం), కడియం కావ్య (వరంగల్), బలరామ్ నాయక్(మహబూబాబాద్), మల్లు రవి(నాగర్ కర్నూల్), కిరణ్ కుమార్ (భువనగిరి), సురేశ్ షెట్కార్ (జహీరాబాద్), వంశీకృష్ణ(పెద్దపల్లి)

 

ఎంఐఎం: అసవుద్దీన్ ఓవైసీ (హైదరాబాద్ )

Read more RELATED
Recommended to you

Latest news