స్వామివారి దర్శనానికి 24గంటల సమయం..

-

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. టైంస్లాట్, నడకదారి భక్తులకు స్వామి వారి దర్శనానికి 3గంటలు పడుతోందని తితిదే అధికారులు తెలియజేశారు. శ్రావణ మాస మూడో  శుక్రవారం కావడంతో తమిళనాడుతో సహ వివిధ ప్రాంతాల వారు, తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు స్వామివారి దర్శనానికి వస్తున్నారు.

యాదాద్రిలో రెండు గంట సమయం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. శ్రావణ శుక్రవారం కావడంతో సిటీకి దగ్గర ఉన్న స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు.

Read more RELATED
Recommended to you

Latest news