మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

-

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. మంగళవారం పలుచోట్ల మార్పులు లేవు. కాని బుధవారం మాత్రం అన్ని ప్రాంతాల్లోనూ ధరలు పెరిగాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో బుధవారం లీటర్ పెట్రోల్ రేటు రూ. 100.46 పైసలుగా ఉండగా లీటర్ డీజిల్ ధర రూ. 95.28గా ఉంది. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 96.66 కాగా డీజిల్ రూ. 87.41గా ఉంది. కోల్ కతలో లీటర్ పెట్రోల్ రూ. 96.66 కాగా డీజిల్ రూ. 90.25గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ. 102.82 కాగా డీజిల్ రూ. 94.84గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ. 97.91గా ఉండగా డీజిల్ 92.04గా ఉంది.

స్మార్ట్ సిటీ బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.89గా ఉంది. డీజిల్ రూ. 92.66గా ఉంది. భువనేశ్వర్ లో పెట్రోల్ రూ. 97.79కాగా డీజిల్ రూ. 95.60గా ఉంది. జైపూర్‌లో పెట్రోల్ ధర రూ. 103.15గా ఉండగా డీజిల్ రూ. 96.25గా ఉంది. త్రివేండ్రంలో పెట్రోల్ లీటర్ రూ. 98.64 కాగా డీజిల్ రూ. 93.87గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news