BREAKING : శబరిమల యాత్రలో విషాదం.. 8మంది భక్తులు మృతి

-

BREAKING : శబరిమల యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఏకాంగా 8 మంది భక్తులు మృతి మరణించారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, కేరళ ఇడుక్కిలో ఘోర ప్రమాదం జరిగింది. శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడింది.

ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మృతులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news