తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వూలు జారీచేసింది. బదిలీల్లో భాగంగా..జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డిని హెచ్ఎండీఏకు బదిలీ చేయగా.. జీహెచ్ఎంసీ కమిషనర్ గా దాన కిషోర్ ను నియమించింది. హెచ్ఎండీఏ నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ గా చిరంజీవులుని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ
-
Previous article
Next article