అమరావతి రైల్వేలైన్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.. !

-

Union Government New Railway Lines in Amaravati Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఈ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ అయింది. 57 కిలోమీటర్ల పొడవు నా కొత్త రైల్వే లైన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది.

Union Government New Railway Lines in Amaravati Andhra Pradesh

225 కోట్ల వ్యయంతో కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. కృష్ణ నదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే వంతెన నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపింది. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొన్నటి బడ్జెట్లో కూడా భారీగానే అమరావతికి నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇక తాజాగా… అమరావతికి రైల్వే లైన్ కు కూడా…. ఆమోదం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news