వికారాబాద్ లో ఆవుని చంపింది వాళ్ళేనా ?

-

వికారాబాద్ జిల్లాలో మొన్న ఒక ఆవుని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అయితే ఇది వేటగాళ్ల పనే నని అంటున్నారు. యథేచ్ఛగా వన్యప్రాణుల వేటకు వేటగాళ్ళు వస్తున్నారని. అలా వన్యప్రాణుల కోసం చేస్తున్న వేటలో ఆవు బలైనట్టు చెబుతున్నారు. మొన్న ఆవు శరీరం నుంచి బులెట్ సేకరించిన అటవీ అధికారులు అది వేటగాళ్ళు వేట కోసం వాడే తుపాకీ నుండి వచ్చినదేనని గుర్తించారు.

అయితే వేటకు వచ్చిన వారు ఎవరు ? అనేది తెలియాల్సి ఉంది. కేసు విచారణలో పోలీసుల తాత్సారం చేయడం చూస్తోంటే వేటగాళ్ల వెనక పెద్దల హస్తం? ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయియే దామగుండం అడవిలో నెమళ్ల, జింకల వేటకు వచ్చినట్లు అనుమానాలు? కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి చూడాలి పోలీసులు దీని వెనుక ఉన్నది ఎవరనేది కనుగొంటారా ? లేదా అనేది.

Read more RELATED
Recommended to you

Latest news